మెరుగైన ఫీచర్లతో ఎయిర్‌టెల్‌ గ్లోబల్‌ ప్యాక్స్‌
సాక్షి, హైదరాబాద్‌  : కస్టమర్ ప్రయోజనాలకు అనుగుణమైన ప్లాన్‌లను అందించడంలో భాగంగా భారతి  ఎయిర్‌టెల్  తన మొబైల్ కస్టమర్ల కోసం ఇంటర్నేషనల్ రోమింగ్ (ఐఆర్) అనుభవాన్ని మెరుగుపరిచేందుకు మరో వినూత్న ఆవిష్కరణను ప్రవేశపెట్టింది. వ్యాపార, పర్యాటక అవసరాల నిమిత్తం విదేశాలను సందర్శించే భారతీయుల సంఖ్య పెరుగుతుండట…
నిత్యానంద దేశానికి ప్రధానిగా తమిళనటి?
సాక్షి, చెన్నై:  నిత్యానంద దేశానికి తమిళనటి ప్రధానమంత్రి కానుంది అనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో జోరందుకుంది. ఇప్పుడు కలకలం సృష్టిస్తున్న పేరు నిత్యానంద. ఇప్పుడే కాదు చాలా కాలం నుంచే ఈ పేరు వివాదాల్లో ఉంది. అయితే మధ్యలో కాస్త మరుగున పడింది. తాజాగా పిల్లల కిడ్నాప్‌ కేసులో పోలీసులకు వాంటెడ్‌ …
పోలీసుల వేట.. పరారీలో నిత్యానంద!
పరారీలో నిత్యానంద! | బెంగళూరు: బెంగళూరులోని బిడది ధ్యాన పీఠాధిపతి వివదాస్పద అధ్యాత్మిక గురువు నిత్యానంద పరారీలో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లైంగిక వేధింపులు తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద ఏడాదిన్నరగా బిడది ధ్యాన పీఠానికి రావడం లేదు. నిత్యానంద కోసం ధ్యానపీఠంలో వాకబు చేయగా ఆయన ఉత్త…
సోషల్ మీడియా ఖాతాలతో ఆధార్ లింక్ పై క్లారిటీ..
న్యూఢిల్లీ : సోషల్ మీడియా ఖాతాలతో ఆధార్‌ను అనుసంధానించే ఆలోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం స్పష్టం చేశారు. ఆధార్ సమాచారం పూర్తి భద్రతతో కూడుకున్నదని దీనిపై తరచుగా ఆడిటింగ్ జరుగుతుందని పార్లమెంట్ లో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి పేర్కొన్నారు. ఐటీ చట్టం సెక్షన్ 69 …
విద్యారంగంలో సంస్కరణల కమిటీతో సీఎం సమీక్ష
*విద్యారంగంలో సంస్కరణల కమిటీతో సీఎం సమీక్ష* *తమ సిఫార్సులను ముఖ్యమంత్రికి వివరించిన కమిటీ* *సిఫార్సుల అమల్లోకూడా కమిటీ భాగస్వామ్యం కొనసాగాలన్న సీఎం* *రూ.5 కోట్ల ఖర్చుతో 1200 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రికి వెల్లడించిన డా. సుధానారాయణమూర్తి* అమరావతి: విద్యారంగంలో సంస్కరణలపై తమ సిఫార్…